ఆగస్టు 23 - జాతీయ్య అంతరిక్ష దినోత్సవం

ఆగస్టు 23 - భారత జాతీయ్య అంతరిక్ష దినోత్సవం 

  •  చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సందర్బంగా 
  • ప్రదనమంత్రి నరేంద్ర మోడి , ఆగస్టు 23 వ తేదీని 
  • జాతీయ అంతరిక్ష దినోత్సవం గా ప్రకటించారు. 

భారత దేశ ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు సాదించిన ఈ సరికొత్త విజయ సందర్భాన్ని రేపటి తరానికి గుర్తుండే ల ప్రతి యడాది ఈ రోజును గొప్పగా జరుపుకోవాలని అన్నారు. 
isro
ప్రపంచ చరిత్రలోనే చంద్రుని దక్షిణ ధృవం పై సాఫ్ట్ లాండింగ్ చేసిన తొలి దేశం మన భారత ఇస్రో శాస్త్రవేత్తలకు ఆ గణత చెందుతుంది. ఇప్పటికే చంద్రుని పై అమేరికా, రష్యా, చైనా లాంటి దేసాలు వాటి యొక్క ఉపగ్రహాలను లాండ్ చేసిన , చంద్రుని యొక్క దక్షణ న భాగం న మొదట విజయవంతనగా ఉపహగ్రహాన్ని లాండ్ చేసినది మాత్రం భారత దేశం మాత్రమే. chandrayaan-3లాండింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఎన్నో అగ్ర  దేశాలు వారు  లక్షల కోట్లు కరచ్చు  చేసిన సాదించని గణతను మన భారతదేశ శాస్త్రవేత్తలు   దాన్ని కేవలం 650 కోట్లతోనే సాదించడం మరో   మైలు రాయి. 
చంద్రయాన్ -3 చంద్రుని పై దిగిన ప్రదేశాన్ని "శివ శక్తి " పాయింట్ అని పేరు పెట్టారు. 
చంద్రయాన్ -2 కూలిన ప్రదేశాన్ని "తీరంగా " అని పేరు పెట్టారు
ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ప్రధాని చంద్రయాన్ -2 విఫలమైన తరువాత వారికి ఏయనతో సప్పవర్తిని, నమ్మకాన్ని ఇచ్చి చంద్రయాన్ -3 వైపుగా వారిని చాలా ప్రోతసహహించారు అని తెలియజేశారు. 
సెప్టెంబర్ మొదటి  వారం లో భారత్ దేశ ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిని పైకి ఒక అంతరిక్ష నవుకను పంపించబోతుంది.



continue....


#Space #ISRO #NationalSpaceDay #India #Chandrayan-3 #Moon #NASA #International #Chandrayan-2