ఈరోజు మింది గుడివాడ అప్పన్న కళ్యాణ మండపం లో గాజువాక కృష్ణదేవరాయ కళ్యాణ మండపం నిర్మాణం కొరకై స్వర్గీయ గుడివాడ రోజా రమణ బాయ్ జ్ఞాపకార్థం.
స్వర్గీయ గుడివాడ ఎల్ల యమ్మ జ్ఞాపకార్థం ₹ లక్ష రూపాయలు అలాగే గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ₹ లక్ష రూపాయలు
మొత్తం ₹ రెండు లక్షల రూపాయలు గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుడివాడ అప్పల రామ్మూర్తి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు గాజువాక కృష్ణదేవరాయల మండపం నిర్మాణ కమిటీ పాల్గొన్నారు.
Reporter
జయ శ్రీ