వలసిందిగా ఈరోజు ఉదయం మండల అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సురేష్ గారికి వైయస్ఆర్సిపి విశాఖ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ కోరాడ అప్పలస్వామి నాయుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
వెంటనే ఏయి గారు స్పందించి ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అభ్యర్థి కోరాడ అచ్యుత రాంబాబు మరియు కోరాడ శ్రీను పాల్గొన్నారు.